సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ డైరెక్ట్ చేసిన ‘ఇంటిలిజెంట్’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాయి ధరమ్ తేజ్, లావణ్య త్రిపాటి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ ఎక్కడా రాజీపడకుండా నిర్మించాడు. బ్రహ్మానందం, సప్తగిరి కామెడి ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది.
‘ఇంటిలిజెంట్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వినాయక్ మాట్లాడుతూ.. సినిమా బాగా వచ్చిందని అన్ని వర్గాల వారిని ఈ సినిమా అలరిస్తుందని తెలిపాడు. ఈ సందర్భంగా ‘అదుర్స్-2’ మూవీ గురించి డిస్కస్ చేస్తూ.. గతంలోనే ఈ సీక్వెల్ చెయ్యాలని ప్రయత్నం చేసాం కానీ కుదరలేదు. తప్పకుండా సీక్వెల్ చేస్తామని అన్నారు. గతంలో వినాయక్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ‘అదుర్స్’ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
- వర్మ తక్కువ రకం మనిషి – అల్లు అరవింద్
- 1980 నేపథ్యంలో శర్వానంద్ సినిమా !
- ‘సాహో’కి సైన్ చేసిన మరొక బాలీవుడ్ నటి !
- పలు దేశాల్లో రికార్డ్ స్థాయిలో విడుదలకానున్న ‘భరత్ అనే నేను’ !
- పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలె కు అరుదైన గౌరవం
సంబంధిత సమాచారం :

Subscribe to our Youtube Channel
తెలుగు రుచి - మల్లెమాల సంస్థ వారు అందిస్తున్న ఈ ఆన్ లైన్ కుకింగ్ ఛానెల్ ద్వారా మీరు నోరూరించే రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాల తయారీని తక్కువ టైమ్ లో నేర్చుకోవచ్చు. ఇందులో అనుభవజ్ఞులైన, ప్రఖ్యాత చెఫ్ లు సులభ రీతిలో అన్ని రకాల వంటకాలను ఎలా చేయాలో మీకు నేర్పుతారు.