మినిస్టర్ కు అజ్ఞాతవాసి స్పెషల్ షో !

మినిస్టర్ కు అజ్ఞాతవాసి స్పెషల్ షో !

Published on Jan 6, 2018 3:35 PM IST

భారి అంచనాల మద్య ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అజ్ఞాతవాసి సినిమా. టిజర్ విడుదల చేసినప్పటి నుండి సినిమాపై అంచనాలు బారిగా పెరిగాయి. అనిరుద్ సంగీతం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ కానుంది. కీర్తి సురేష్ అను ఇమ్మానుల్ గ్లామర్ సినిమాకు మరింత గ్లామర్ తెస్తుంది అనడంలో సందేహం లేదు.

ఈ రోజు ఉదయం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ లు తెలంగాణా రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సచివాలయంలో కలిసి ముచ్చటించారు. అజ్ఞాతవాసి సినిమా చూడ్డానికి రావాలని శ్రీనివాస్ యాదవ్ ను త్రివిక్రమ్ పిలిచినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు