కమర్షియల్ పాయింట్స్ ప్రతి ఘటనకి హెల్ప్ అవుతాయా?

కమర్షియల్ పాయింట్స్ ప్రతి ఘటనకి హెల్ప్ అవుతాయా?

Published on Apr 18, 2014 8:42 AM IST

prathigatana
సొసైటీలోని ఏదో ఒక సమస్యని తీసుకొని లేడీ ఓరియెంటెడ్ సినిమాలను తెరకెక్కించే తమ్మారెడ్డి భరద్వాజ్ ఒరిస్సాలో జరిగిన ఓ యదార్థ గాదని ఆధారంగా చేసుకొని చేసిన సినిమా ‘ప్రతి ఘటన’. చార్మీ లీడ్ రోల్ చేసిన ఈ సినిమాలో రేష్మ ఓ కీలక పాత్రలో కనిపించింది.

ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకూ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సినిమాలు తీసే భరద్వాజ్ మొదటి సారి కామెడీ, సెటైరికల్ ఎలిమెంట్స్ ని పొందుపరిచారు. అలాగే ఈ కామెడీ ప్రేక్షకులని బాగా నవ్విస్తుందని, సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఎంతో నమ్మకంగా ఉన్నాడు. తమ్మారెడ్డి భరద్వాజ్ మొదటిసారి ట్రై చేసిన కమర్షియల్ ఎలిమెంట్స్ ‘ప్రతి ఘటన’కి హెల్ప్ అవుతాయా? లేదా అనేది? మరికొద్ది సేపట్లో తెలిసిపోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు