దర్శకుడు పూరి జగన్నాథ్ తన కుమారుడ ఆకాష్ పూరి హీరోగా రూపొందిస్తున్న చిత్రం ‘మెహబూబా’. టీజర్ తో అందరి దృష్టినీ తన వైపుకు తిప్పికున్న ఈ చిత్రం యొక్క ట్రైలర్ ఈ ఏప్రిల్ నెల 9వ తేదీన రిలీజ్ కానుంది. 1971 ఇండియా, పాకిస్థాన్ యుద్ధ నైపథ్యంలో నడిచే ప్రేమ కథగా ఉండనున్న ఈ సినిమాలో నూతన నటి నేహా శెట్టి కథానాయకిగా నటిస్తోంది.
పూరి జగన్నాథ్ తన సొంత బ్యానర్ పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పై నిర్మించిన ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. మే 11న విడుదలకానున్న ఈ చిత్రానికి సందీప్ చౌత స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంతో తన కుమారుడ్ని పూర్తి స్థాయి హీరోగా నిలబెట్టాలని చూస్తున్నారు పూరి.
- రెండున్నర మిలియన్లను అందుకున్న భరత్ !
- విడుదల తేదీ వార్తల్ని ఖండించిన విశాల్ !
- ‘రంగస్థలం’కు షోల సంఖ్యలో పెంపు !
- రెండున్నరకు దగ్గర్లో మహేష్, మూడున్నరకు చేరువలో చరణ్ !
- ‘అర్జున్ రెడ్డి’ సీక్వెల్ వివరాలను బయటపెట్టిన దేవరకొండ !
సంబంధిత సమాచారం :

Subscribe to our Youtube Channel
తెలుగు రుచి - మల్లెమాల సంస్థ వారు అందిస్తున్న ఈ ఆన్ లైన్ కుకింగ్ ఛానెల్ ద్వారా మీరు నోరూరించే రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాల తయారీని తక్కువ టైమ్ లో నేర్చుకోవచ్చు. ఇందులో అనుభవజ్ఞులైన, ప్రఖ్యాత చెఫ్ లు సులభ రీతిలో అన్ని రకాల వంటకాలను ఎలా చేయాలో మీకు నేర్పుతారు.