మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆగడు’ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు సోమవారం ఉదయం మొదలయ్యాయి. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలలో హీరో మహేష్ బాబు, చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల మరియు నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సినిమాలోని ప్రధాన సన్నివేశాలను చిత్రికరించడానికి ఈ చిత్ర యూనిట్ మే 20న లడక్ వెళ్లనున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన తమన్నా నటిస్తుండగా, సోనూ సూద్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
డబ్బింగ్ దశలో మహేష్ బాబు ‘ఆగడు’
డబ్బింగ్ దశలో మహేష్ బాబు ‘ఆగడు’
Published on May 19, 2014 3:26 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : “ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)” – కొన్ని చోట్ల ఆకట్టుకునే సర్వైవల్ డ్రామా!
- ‘గేమ్ ఛేంజర్’ : చరణ్ ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్ అందించిన నిర్మాత దిల్ రాజు
- ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గోపిచంద్ “భీమా”?
- బాలీవుడ్ స్పై యూనివర్స్ లోకి బాలయ్య విలన్!?
- జరగండి : చరణ్ ఫ్యాన్స్ లీక్డ్ వెర్షన్ కే వోటు!?
- ‘ఫ్యామిలీ స్టార్’ పై దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- లేటెస్ట్ క్లిక్ : దుబాయ్ ట్రిప్ లో ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్