రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న మోహన్ బాబు ‘గాయత్రి’ !

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న మోహన్ బాబు ‘గాయత్రి’ !

Published on Dec 14, 2017 9:41 AM IST

డైలాగ్ కింగ్ మోహన్ బాబు త్వరలోనే ‘గాయత్రి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకురానున్నారు. డైరెక్టర్ మదన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితమే ఆయన ప్రకటించారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఉండనున్న ఈ సినిమాను లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పై మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు.

ఇండియాలో మంచి విష్ణుతో పాటు శ్రియ శరన్, అనసూయలు పలు కీలక పాత్రల్లో నటిస్తుండగా ‘మేడ మీద అబ్బాయి’ ఫేమ్ నిఖిల విమల టైటిల్ రోల్ చేస్తోంది. ప్రస్తుతం పోస్టర్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు