తారక్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘జై లవ కుశ’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘జనతా గ్యారేజ్’ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం, అందులో ఆయన త్రిపాత్రాభినయం చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. గత నెలలో విడుదలైన ఫస్ట్ లుక్స్ కూడా సక్సెస్ కావడంతో నిర్మాణ్ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ టీజర్ ను సిద్ధం చేస్తోంది.
ఈ టీజర్ ను జూలై మొదటి వారంలో రిలీజ్ చేస్తారట. అయితే అది ఏ రోజనే విషయం మాత్రం ఇంకా ఖచ్చితంగా తెలియలేదు. ఇకపోతే ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేత థామస్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సీకే మురళీధరన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
- మహేష్ సినిమాను ప్రశంసించిన తారక్
- మంచి లాభాలను అందిస్తున్న భరత్!
- సాహో అసలు పాయింట్ అదేనట!
- సూపర్ కాంబో సెట్ చేసుకున్న మైత్రి మూవీమేకర్స్!
- 100కోట్ల గ్రాస్ అందుకున్న మహేష్!
సంబంధిత సమాచారం :

Subscribe to our Youtube Channel
తెలుగు రుచి - మల్లెమాల సంస్థ వారు అందిస్తున్న ఈ ఆన్ లైన్ కుకింగ్ ఛానెల్ ద్వారా మీరు నోరూరించే రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాల తయారీని తక్కువ టైమ్ లో నేర్చుకోవచ్చు. ఇందులో అనుభవజ్ఞులైన, ప్రఖ్యాత చెఫ్ లు సులభ రీతిలో అన్ని రకాల వంటకాలను ఎలా చేయాలో మీకు నేర్పుతారు.