విడుదలకు సిద్దమైన నాగ శౌర్య సినిమా !

విడుదలకు సిద్దమైన నాగ శౌర్య సినిమా !

Published on Dec 16, 2017 8:02 AM IST

కణం సినిమాతో యంగ్ హీరో నాగశౌర్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ దర్శకుడు ఏ.ఎల్‌. విజయ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూర్తి స్థాయిలో హారర్‌ అండ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని లైకా ప్రొడక్షన్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంభందించిన తెలుగు వర్సన్ డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.

తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చెయ్యబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత సమాజంలో ఆడపిల్లల్ని కడుపులోనే చంపేస్తున్నారు. అలా చెయ్యడం తప్పు. ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఈ సినిమా తెరకెక్కించారు దర్శకుడు విజయ్. మంచి సోషల్ మెసేజ్ తో వస్తున్న ఈ సినిమా విజయం సాదించాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు