‘అ !’ సినిమాకు థియేటర్ల పెంపు !

‘అ !’ సినిమాకు థియేటర్ల పెంపు !

Published on Feb 22, 2018 1:38 PM IST

నాని నిర్మాణ సారథ్యంలో నూతన దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన సినిమా ‘అ !’. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి తొలిరోజు మిశ్రమ స్పందన లభించినా ఏ సెంటర్ల ప్రేక్షకులు మాత్రం మంచి ఆదరణ చూపుతున్నారు. ముఖ్యంగా నానికి మంచి ఫాలోయింగ్ ఉన్న ఓవర్సీస్లో సినిమా వసూళ్ళు బాగున్నాయి.

ఇప్పటికి వరకు 6.7 లక్షల డాలర్ల వరకు వసూలు చేసిందీ సినిమా. దీంతో డిస్టిబ్యూటర్లు ఇంకొన్ని కొత్త థియేటర్లను యాడ్ చేశారు. ఈరోజు నుండి పెంచిన థియేటర్లలో సినిమా ప్రదర్శితం కానుంది. కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్ వంటి స్టార్ హీరోయిన్లు నటించడం సినిమాకు బాగా సహకరించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు