పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఈ నెల 22న ఎల్.బి స్టేడియంలో జరిగే భారీ సభలో ప్రసంగించడానికి సిద్ధపడుతున్నాడు. విశేషం ఏమిటంటే ఈ సభలో నరేంద్ర మోడీ మరియు చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికలలో తెలంగాణా ప్రాంతంవైపు తమ ప్రచారాన్ని కొనసాగించనున్నారు
ఈ నెలలో పవన్ కోలార్ లో బి.జె.పిని ప్రచారం చేసి ఆ తరువాత భవిష్యత్ ప్రణాలికలపై చంద్రాబాబు నాయుడు ని కలిసాడు. పవన్ కళ్యాణ్ తన సపోర్ట్ ని మోడీకి తెలిపాడు
పవన్ పార్టీ పెట్టాక బాగా పాపులర్ అయ్యాడు. రేపు ర్యాలీలో పవన్ ప్రసంగంపై అందరికళ్ళూ వున్నాయి అనడం అతిశయోక్తి కాదు