ఫోటో మోమెంట్ : కోట శ్రీనివసరావుని సత్కరించిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ టీం

ఫోటో మోమెంట్ : కోట శ్రీనివసరావుని సత్కరించిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ టీం

Published on Jan 26, 2015 3:39 PM IST

kota-srinivars
టాలీవుడ్ ఎంతో గర్వించదగ్గ విలక్షణ నటుల్లో కోట శ్రీనివరసరావు ముందు వరుసలో ఉంటాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కళారంగంలో ఆయన టాలెంట్ ని, సేవని గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకీ పద్మశ్రీ పురష్కరాన్ని అందించి సత్కరించింది. ఆయన ఈ రోజు త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. కోట గారికి పద్మశ్రీ అనౌన్స్ చేసిన సందర్భంగా ఈ చిత్ర టీం కోట శ్రీనివాసరావుని సత్కరించారు. మీకు పై ఫోటోలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ లతో పాటు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, స్నేహ, నిర్మాత రాధాకృష్ణ, ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ కూడా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు