టాలీవుడ్ ఎంతో గర్వించదగ్గ విలక్షణ నటుల్లో కోట శ్రీనివరసరావు ముందు వరుసలో ఉంటాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కళారంగంలో ఆయన టాలెంట్ ని, సేవని గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకీ పద్మశ్రీ పురష్కరాన్ని అందించి సత్కరించింది. ఆయన ఈ రోజు త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. కోట గారికి పద్మశ్రీ అనౌన్స్ చేసిన సందర్భంగా ఈ చిత్ర టీం కోట శ్రీనివాసరావుని సత్కరించారు. మీకు పై ఫోటోలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ లతో పాటు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, స్నేహ, నిర్మాత రాధాకృష్ణ, ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ కూడా ఉన్నారు.
ఫోటో మోమెంట్ : కోట శ్రీనివసరావుని సత్కరించిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ టీం
ఫోటో మోమెంట్ : కోట శ్రీనివసరావుని సత్కరించిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ టీం
Published on Jan 26, 2015 3:39 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మైండ్ బ్లాకింగ్ గా “మిరాయ్” టైటిల్ గ్లింప్స్.. మరోసారి సర్ప్రైజ్ చేయబోతున్న తేజ సజ్జ
- సమీక్ష : “పారిజాత పర్వం” – ఆకట్టుకోని సిల్లీ కామెడీ డ్రామా
- ఇది మీకు తెలుసా? “వర్షం” సినిమాలో త్రిష ప్లేస్ లో ఆ హీరోయిన్ అనుకున్నారట
- సమీక్ష : టెనెంట్ – స్లోగా సాగే రెగ్యులర్ క్రైమ్ లవ్ డ్రామా!
- ప్రియదర్శి – నభా నటేష్ నెక్స్ట్ మూవీ డార్లింగ్!
- “మిరాయ్” నుండి మంచు మనోజ్ అప్డేట్ ఆరోజే!?
- “గుంటూరు కారం” కి బుల్లితెర పై రెస్పాన్స్ ఇదే!