గతేడాది అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు దేశభక్తిని పెంపొందికిన్చే రీత్యా అన్ని సినిమా హాళ్లలోనూ ప్రదర్శనకు జాతీయ గీతం ప్రదర్శించాలని, ప్రేక్షకులంతా గీతాన్ని ఆలపించాలని ఆదేశించింది. దీంతో మల్టీ ప్లెక్సులతో పాటు సింగిల్ స్క్రీన్స్ లో కూడా ఈ పద్దతిని అమల్లోకి తీసుకొచ్చారు. కానీ దీనిపై కొందరు ప్రముఖులు, ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
కొందరి సుప్రీం కోర్టులో పిటిషన్ ను కూడా దాఖలు చేశారు. ద్దేన్తో మరోసారి ఈ అంశాన్ని పరిశీలించిన న్యాయస్థానం సినిమా హాళ్లలో జాతీయ గీతం తప్పనిసరిగా ఆలపించాలనేం లేదని తీర్పులో కీలక మార్పు చేసింది. ఈ తీర్పుతో ఇన్నాళ్లు ఈ తప్పనిసరి పద్దతిని వ్యతిరేకిస్తూ వచ్చిన అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- మహేష్ సినిమాను ప్రశంసించిన తారక్
- మంచి లాభాలను అందిస్తున్న భరత్!
- సాహో అసలు పాయింట్ అదేనట!
- సూపర్ కాంబో సెట్ చేసుకున్న మైత్రి మూవీమేకర్స్!
- 100కోట్ల గ్రాస్ అందుకున్న మహేష్!
సంబంధిత సమాచారం :

Subscribe to our Youtube Channel
తెలుగు రుచి - మల్లెమాల సంస్థ వారు అందిస్తున్న ఈ ఆన్ లైన్ కుకింగ్ ఛానెల్ ద్వారా మీరు నోరూరించే రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాల తయారీని తక్కువ టైమ్ లో నేర్చుకోవచ్చు. ఇందులో అనుభవజ్ఞులైన, ప్రఖ్యాత చెఫ్ లు సులభ రీతిలో అన్ని రకాల వంటకాలను ఎలా చేయాలో మీకు నేర్పుతారు.