‘సరిలేరు నీకెవ్వరు’ 16 రోజుల కలక్షన్స్ !

‘సరిలేరు నీకెవ్వరు’ 16 రోజుల కలక్షన్స్ !

Published on Jan 28, 2020 11:04 AM IST

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ రెండు తెలుగు రాష్ట్రాలలో విశేష ఆదరణ దక్కించుకుంది. అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రొఫెసర్‌ భారతీగా లేడీ అమితాబ్‌ విజయశాంతి పవర్‌ఫుల్‌ పాత్రలో నటించారు.

ఇక సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాని అపూర్వంగా ఆదరిస్తూ సూపర్‌స్టార్‌ మహేష్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ గా నిలిపారు ప్రేక్షకులకు మరియు సూపర్‌స్టార్ కృష్ణ, అండ్ మహేష్‌బాబు అభిమానులు. కాగా 16 రోజులకు గానూ ఈ సినిమా ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లో రూ. 113.04 కోట్ల షేర్ రాబట్టినట్లుగా చిత్రబృందం ఒరిజినల్ కలెక్షన్స్ అంటూ అధికారికంగా ప్రకటించింది.

ఏపి & తెలంగాణలో ఏరియాల వారిగా 16 రోజుల కలక్షన్ల షేర్ వివరాలు

ఏరియ కలెక్షన్స్
నైజాం Rs 38.20 కోట్లు ు
సీడెడ్ Rs  15.66 కోట్లు ు
ఉత్తరాంధ్ర Rs 19.25 కోట్లుు
కృష్ణ Rs 8.52 కోట్లు్లు
గుంటూరు Rs 9.50 కోట్లు్లు
నెల్లూరు Rs 3.95 కోట్లు లు
తూర్పు గోదావరి Rs 10.86 కోట్లు్ట్
పశ్చిమ గోదావరిట్ Rs 7.10 కోట్లు లు
ఏపీ, తెలంగాణలో మొత్తం 16 రోజులకు గానూ Rs 113.04 కోట్ల షేర్ ు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు