ఎట్టకేలకు శ్వేతా బసు ప్రసాద్ కు ఊరట

ఎట్టకేలకు శ్వేతా బసు ప్రసాద్ కు ఊరట

Published on Oct 30, 2014 12:13 AM IST

Shweta-Basu
ఇటీవలే వ్యభిచార నేరంక్రింద అరెస్ట్ అయ్యి పునారావాసకేంద్రంలో వుంటున్న ప్రముఖ నటి శ్వేతా బసు ప్రసాద్ కి కాసింత ఊరట లభించింది. పోలీసులు ఆమెను ఆ కేంద్రం నుండి విడుదల చేసారు. ఆమె తల్లి అభ్యర్ధన మేరకు నాంపల్లి కోర్ట్ ఈ విధమైన తీర్పుని జారీచేసింది

ఈ మధ్య శ్వేతా తల్లిగారు ఎర్రమంజిల్ కోర్ట్ లో పిటీషన్ పెట్టుకోగా ఆ కోర్ట్ తిరస్కరించింది. ఆరు నెలలు ఆమె పునరావాస కేంద్రంలో గడిపారు. శ్వేతా చాలా టాలెంట్ కలిగిన నటి. అతితక్కువ వయసులోనే సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోగలిగింది.అయితే కొత్తబంగారులోకం చిత్రం ఆమెకు మరిన్ని ఆఫర్లు తెచ్చిపెట్టినా వాటిని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యింది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు