రజినీ చిత్రంలో ఆ నటికి కీలక పాత్ర ?

రజినీ చిత్రంలో ఆ నటికి కీలక పాత్ర ?

Published on May 25, 2017 5:32 PM IST


రజినీకాంత్ తదుపరి చిత్రం కబాలి దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో రాబోతోంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని నేడు చిత్ర యూనిట్ విడుదల చేయగానే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అంజలి పాటిల్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

కాగా గతంలో అంజలి పాటిల్ జాతీయ అవార్డు పొందిన నా బంగారు తల్లి చిత్రం ల నటించింది. కాగా రజినీకాంత్ ఈ చిత్రంలో గ్యాంగ్ స్టర్ హాజీ మస్తాన్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.హ్యూమా క్యురేషి హీరోయిన్ గా నటించనుండగా, ధనుష్ నిర్మాత గా వ్యవహరిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు