ఆ ఇద్దరు ఒకేరోజు వస్తున్నారు !

ఆ ఇద్దరు ఒకేరోజు వస్తున్నారు !

Published on Jan 20, 2018 2:32 PM IST


సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వినాయక్‌ సాయి ధరమ్ తేజ్‌తో సినిమా చేస్తోన్న సినిమా ఇంటిలిజెంట్. లావణ్య త్రిపాటి హీరోయిన్. సి.కళ్యాణ్ నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని వర్గాల వారిని అలరించబోతోందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.

అదే రోజు వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ సినిమా విడుదల కావడం విశేషం. నూతన దర్శకుడు వెంకి అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమకు తమన్ సంగీతం అందించాడు. రాశిఖన్నా హీరోయిన్ గా నటించింది. ఇద్దరు మెగా హీరోల సినిమాలు ఒకే రోజు రాబోతుండడం తో అభిమానులు వేచి చూస్తున్నారు. రెండు సినిమాలు మంచి విజయం సాదించాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు