లేటెస్ట్ : మహేష్ ఇంట వై ఎస్ జగన్..కృష్ణ గారికి నివాళులు.!

లేటెస్ట్ : మహేష్ ఇంట వై ఎస్ జగన్..కృష్ణ గారికి నివాళులు.!

Published on Nov 16, 2022 12:00 PM IST

మన తెలుగు సినిమా ఉన్నత శిఖరాల్లో ఒకరైనటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు నిన్న తన 79వ ఏట స్వర్గస్తులు అయ్యారు. మరి దీనితో తెలుగు సినిమా సహా అభిమానులు శోక సంద్రంలోకి వెళ్లిపోగా చిత్ర పరిశ్రమ నుంచి అలాగే తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు నుంచి కూడా ఎందరో ప్రముఖులు మహేష్ ని మరియు వారి కుటుంబాన్ని కలిసి అయితే ధైర్యం చెప్పి కృష్ణ గారికి నివాళులు అర్పించారు.

మరి ఈరోజు అయితే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మహేష్ బాబు ని కలవడం జరిగింది. మహేష్ ఇంటికి చేరి తనతో మాట్లాడి జగన్ ధైర్యం చెప్పారు. అలాగే కృష్ణ గారి పార్థివ దేహానికి అంజలి ఘటించి మహేష్ కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. దీనితో ఇప్పుడు ఈ విజువల్స్ అండ్ ఫోటోలు వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు