ఆది సాయి కుమార్ హీరోగా, నువేక్ష హీరోయిన్ గా పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం అతిధి దేవోభవ. ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్ ఇటీవల విడుదల అయి అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం నుండి ఒక పాటను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దమైంది. బాగుంటుంది నువ్వు నవ్వితే అనే పాటను రేపు ఉదయం 11:30 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించడం జరిగింది. ఈ పాటను భాస్కర భట్ల రాయగా, సిద్ శ్రీరామ్ మరియు నూతన మోహన్ పాడినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- అఫీషియల్ : ఈ తేదీన ఓటిటిలో “ఫ్యామిలీ స్టార్” వచ్చేస్తున్నాడు..
- లేటెస్ట్ : సినిమాల పై పుష్ప నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు
- సన్నీ డియోల్ – గోపీచంద్ మలినేని మూవీ లేటెస్ట్ అప్ డేట్
- విజయ్ దేవరకొండ – ప్రశాంత్ నీల్ కాంబో మూవీ పై క్లారిటీ ఇదే
- ‘పుష్ప – 2’ : పవర్ఫుల్ గా ఫస్ట్ సాంగ్ ప్రోమో
- “గేమ్ చేంజర్” ప్లాన్ లోనే “దేవర” ట్రీట్ కూడా?
- కృష్ణ గారి పై పవన్ వ్యాఖ్యలు బాధించాయి – సీనియర్ నరేష్