తెలుగు పరిశ్రమలో చాలా కింది స్థాయి నుడి పైకొచ్చిన వ్యక్తుల్లో సంగీత దర్శకుడు ‘దేవి శ్రీ ప్రసాద్’ ఒకరు. తన సంగీతంతో, మంచి తనంతో, అంతులేని ఎనర్జీతో ఏ మ్యూజిక్ డైరెక్టర్ కు లేని క్రేజ్ ను దేవి శ్రీ సంపాదించుకున్నాడు. అందుకే ఆయన్ను అభిమానవులంతా ‘రాక్ స్టార్ డిఎస్పీ’ అంటుంటారు. ఈ మ్యూజిక్ సునామి ఈ మధ్య యూఎస్ టూర్ వెళ్లి టెలివిజన్ ప్రోగ్రామ్స్ చేసి కొంత డబ్బుని సంపాదించాడు.
ఇండియా తిరిగొచ్చాక దేవి శ్రీ ఆ డబ్బునంతా కంటి చూపు సరిగాలేని పిల్లల వైద్యం నిమిత్తం డొనేట్ చేసేశాడు. ఈ సంగతి తెలిసిన అందరూ ఆయన మంచితనాన్ని అభినందిస్తున్నారు. సినీ ప్రముఖుల్లో సమాజం పట్ల పెరిగిన భాద్యతను మెచ్చుకుంటున్నారు. ఆయనలాగే ఇంకొందరు కూడా ఇలాంటి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నారు.
‘దేవి శ్రీ ప్రసాద్’ ఆ డబ్బంతా డొనేట్ చేసేశాడు !
‘దేవి శ్రీ ప్రసాద్’ ఆ డబ్బంతా డొనేట్ చేసేశాడు !
Published on Aug 19, 2016 1:00 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మైండ్ బ్లాకింగ్ గా “మిరాయ్” టైటిల్ గ్లింప్స్.. మరోసారి సర్ప్రైజ్ చేయబోతున్న తేజ సజ్జ
- ప్రియదర్శి – నభా నటేష్ నెక్స్ట్ మూవీ డార్లింగ్!
- ఇది మీకు తెలుసా? “వర్షం” సినిమాలో త్రిష ప్లేస్ లో ఆ హీరోయిన్ అనుకున్నారట
- “మిరాయ్” నుండి మంచు మనోజ్ అప్డేట్ ఆరోజే!?
- ‘పుష్ప – 2’ : మరో సర్ప్రైజ్ రెడీ చేస్తోన్న టీమ్ ?
- ఓటిటిలో “పుష్ప 2” ఆల్ టైం రికార్డు డీల్..!?
- డార్లింగ్ అంటూ ప్రభాస్ స్లాంగ్ ను వాడేసిన ఇస్మార్ట్ బ్యూటీ!