యంగ్ హీరో సందీప్ కిషన్, నేహా శెట్టి హీరోయిన్గా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘గల్లీ రౌడీ’ సినిమా సెప్టెంబర్ 17న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ని దక్కించుకుంది. స్టార్ రైటర్ కోన వెంకట్ సమర్పణలో, ఎం.వి.వి.సత్యనారాయణ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాను ఈ దీపావళి పండుగ సీజన్లో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీమియర్గా ప్రదర్శించబడుతుంది.
ఈ సినిమాలో బాబీ సింహ, నేహా శెట్టి, పోసాని కృష్ణమురళి, వైవా హర్ష, రాజేంద్ర ప్రసాద్, స్నేహ గుప్త తదితరులు కీలక పాత్రల్లో నటించారు.