ఏపీ సీఎం జగన్తో ప్రముఖ సినీనటుడు నాగార్జున భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ని కలిసిన నాగార్జున దాదాపు గంట పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన వివిధ అంశాలపై చర్చించినట్టు సమాచారం. అయితే చర్చల అనంతరం సీఎం జగన్తో కలిసి నాగార్జున మధ్యాహ్న భోజనం కూడా చేశారు. ఇదిలా ఉంటే ఈ బేటీలో నాగార్జునతో పాటు నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్రెడ్డి సహా మరికొందరు పాల్గొనట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “జై హనుమాన్”.. అదిరే పోస్టర్ తో ప్రశాంత్ వర్మ గూస్ బంప్స్ ప్రామిస్
- టాక్ : ఈసారి టార్గెట్ మిస్ అవ్వదంటున్న రౌడీ హీరో ?
- ఈ నాలుగు భారీ చిత్రాలను నార్త్ లో డిస్ట్రిబ్యూట్ చేయనున్న అనిల్ తడాని!
- ఇస్మార్ట్ బ్యూటీతో ప్రభాస్ ఆటా పాట.!
- ఆ రికార్డు దిశగా దూసుకుపోతోన్న ‘టిల్లు స్క్వేర్’
- తేజ సజ్జ సరికొత్త మూవీ టైటిల్ గ్లింప్స్ వీడియో లాంఛ్ కి టైమ్ ఫిక్స్!
- ‘ది రాజా సాబ్’ : ఆ వార్తల్లో నిజం లేదట ?