“ఖుషి” కి “జల్సా” ని మించి సెన్సేషనల్ బుకింగ్స్.?

“ఖుషి” కి “జల్సా” ని మించి సెన్సేషనల్ బుకింగ్స్.?

Published on Dec 29, 2022 8:01 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భూమికా చావ్లా హీరోయిన్ గా దర్శకుడు ఎస్ జె సూర్య తెరకెక్కించిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ చిత్రం “ఖుషి” కోసం అందరికీ తెలిసిందే. మరి గత 2001 లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం భారీ హిట్ కాగా మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ చిత్రం ఇప్పుడు రీ రిలీజ్ కావడంతో తెలుగు స్టేట్స్ లో ఈ చిత్రం యుఫొరియా స్టార్ట్ అయ్యింది.

ఈ డిసెంబర్ 31 న ఈ చిత్రం గ్రాండ్ గా రీ రిలీజ్ కాబోతుండగా ఈ సినిమాకి అయితే ఇప్పుడు పవన్ తన లాస్ట్ చిత్రం “జల్సా” రీ రిలీజ్ కన్నా ఖుషి కి ఎక్కువ బుకింగ్స్ నమోదు అవుతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ చిత్రం అదిరే బుకింగ్స్ ని నమోదు చేస్తుంది అట. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు అలాగే ఏ ఎం రత్నం ఈ సినిమాని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు