దర్శకునిగా మారనున్న కృష్ణం రాజు

దర్శకునిగా మారనున్న కృష్ణం రాజు

Published on Jan 20, 2012 12:58 PM IST

ప్రముఖ కథానాయకుడు కృష్ణం రాజు మైక్రోఫోన్ పట్టుకోనున్నారు. ప్రస్తుతం చిత్ర కథని ముగించే పనిలో ఉన్నారు ఈ చిత్ర కథ అవినీతి చుట్టూ తిరగనుందని సమాచారం. ప్రస్తుతం శనీశ్వర అనే ధారావాహిక మీద దృష్తి పెట్టారు దర్శకుని గా తన కలల చిత్రం “విశాల నేత్రాలు” అని ఈ చిత్రాన్ని ద్విభాషా చిత్రం గా (కన్నడ మరియు తెలుగు) చెయ్యబోతున్నారు అన్ని కుదిరితే “బొబ్బిలి బ్రహ్మన్న” చిత్రాన్ని రిమేక్ చెయ్యాలని ఉందని దానితో పాటు ప్రభాస్ తో “భక్త కన్నప్ప” చిత్రం చెయ్యాలని ఉందని చెప్పారు ఈ చిత్రాలు అన్ని గోపి కృష్ణ బ్యానర్ మీద చేయ్యనున్నట్టు చెప్పారు తమిళ డబ్బింగ్ చిత్రాల మీద వస్తున్న విమర్శలు గురించి అడగగా నిజానికి ప్రబుత్వానికి చెల్లిస్తున్న వ్యాట్ వల్లే ఎక్కువ హాని జరుగుతుంది అని చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు