వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన ప్రభాస్ “రాధే శ్యామ్”

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన ప్రభాస్ “రాధే శ్యామ్”

Published on Jun 19, 2022 4:56 PM IST


పాన్ ఇండియా స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ విక్రమాదిత్య గా నటించిన పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం ఓకే రోజు రెండు సార్లు టెలివిజన్ ప్రీమియర్ కానుంది. జూన్ 26 వ తేదీన జీ తెలుగు HD లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది. అదే విధంగా జూన్ 26 వ తేదీన సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు లో ప్రసారం కానుంది.

రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న రీతిలో ఆకట్టుకోలేదు. ఈ చిత్రం ఇప్పుడు బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు