ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా నిన్ననే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా విడుదల తో ముందే నైజాం లో రికార్డు కలెక్షన్ వస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వెయ్యగా దానిని నిజం చేస్తూ నైజాం గడ్డపై పుష్ప రాజ్ దుమ్ము లేపాడు.
డే 1 అక్కడ ఆల్ టైం రికార్డు షేర్ 11.44 కోట్లు రాబట్టి ఆల్ టైం రికార్డు సెట్ చేసినట్టుగా చిత్ర యూనిట్ నే అధికారికంగా ప్రకటన చేశారు. దీనితో ఈ చిత్రం మొదటి రోజు లెక్కే ఆల్ టైం నుంచి స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. మరి ఓవరాల్ డే 1 వసూళ్లు కోసం తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.
Pushpa Raj pockets the Highest Day 1 share in Nizam with 11.44 Cr ????????
Pushpa… Pushpa Raj… Nee yavva records kottadamlo #ThaggedheLe ????#PushpaBoxOfficeSensation #PushpaTheRise @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic @TSeries @MythriOfficial pic.twitter.com/Y8nvyeSkji
— Pushpa (@PushpaMovie) December 18, 2021