మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం”. వర్ణించలేని రీతిలో ఈ సినిమాపై అంచనాలు నెలకొనగా ఆ అంచనాలకి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని కూడా అన్ని హంగులతో మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆడియెన్స్ కి గాను మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా ఇప్పటికీ కూడా అదే పనిలో ఉన్నారు.
ఇక ఇప్పుడు అయితే ఓవర్సీస్ ఆడియెన్స్ కి మరింత మంచి అబిభూతి ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అత్యున్నత వ్యూ ఇచ్చే ఎక్స్ పీరియన్స్ ఇచ్చే డాల్బీ సినిమా వ్యూ తో తమ సినిమాని రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. అంతేకాకుండా ఇలా రిలీజ్ అవుతున్న మొదటి భారతదేశ సినిమాగా “RRR” రిలీజ్ అవుతున్నట్టు తెలిపారు. మరి ఓవర్సీస్ ఈ సినిమా మార్చ్ 24న ఛాయా;ఆ గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
For the overseas audience- watch #RRRMovie on @DolbyCinema for the best quality viewing experience.
First Indian Film to release in DolbyCinema????????#RRRinDolbyCinema#RRRonMarch25th@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @DVVMovies @PharsFilm @sarigamacinemas @RaftarCreations pic.twitter.com/BN4uWPdwJW
— RRR Movie (@RRRMovie) March 13, 2022