ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల కి సిద్దం అవుతోంది కేజీఎఫ్2. కేజీఎఫ్ కి కొనసాగింపు గా వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 14, 2022 న విడుదల అవుతున్న సందర్భం గా టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
కేజీఎఫ్ చిత్రం తో భారతీయ సినిమాను ఉర్రూతలుగించారు. అంతేకాక దేశ వ్యాప్తంగా వినిపించారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే కేజీఎఫ్ 2 చిత్రం తో మరోసారి భారతీయ సినిమా ను ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకోవాలని తెలిపారు. చిత్ర యూనిట్ కి విష్ చేస్తూ సాయి ధరమ్ తేజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
You have raged the Indian cinema and made yourself heard over the length & breadth of the country with #KGF
Wish you turn the world, Territory of Indian cinema once again with #KGFChapter2@Thenameisyash @prashanth_neel @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @hombalefilms pic.twitter.com/SVQNkgBuME
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 13, 2022