సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ రెండు తెలుగు రాష్ట్రాలలో విశేష ఆదరణ దక్కించుకుంది. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ప్రొఫెసర్ భారతీగా లేడీ అమితాబ్ విజయశాంతి పవర్ఫుల్ పాత్రలో నటించారు.
ఇక సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాని అపూర్వంగా ఆదరిస్తూ సూపర్స్టార్ మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిపారు ప్రేక్షకులకు మరియు సూపర్స్టార్ కృష్ణ, అండ్ మహేష్బాబు అభిమానులు. కాగా 16 రోజులకు గానూ ఈ సినిమా ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లో రూ. 113.04 కోట్ల షేర్ రాబట్టినట్లుగా చిత్రబృందం ఒరిజినల్ కలెక్షన్స్ అంటూ అధికారికంగా ప్రకటించింది.
ఏపి & తెలంగాణలో ఏరియాల వారిగా 16 రోజుల కలక్షన్ల షేర్ వివరాలు
ఏరియ | కలెక్షన్స్ |
నైజాం | Rs 38.20 కోట్లు ు |
సీడెడ్ | Rs 15.66 కోట్లు ు |
ఉత్తరాంధ్ర | Rs 19.25 కోట్లుు |
కృష్ణ | Rs 8.52 కోట్లు్లు |
గుంటూరు | Rs 9.50 కోట్లు్లు |
నెల్లూరు | Rs 3.95 కోట్లు లు |
తూర్పు గోదావరి | Rs 10.86 కోట్లు్ట్ |
పశ్చిమ గోదావరిట్ | Rs 7.10 కోట్లు లు |
ఏపీ, తెలంగాణలో మొత్తం 16 రోజులకు గానూ | Rs 113.04 కోట్ల షేర్ ు |