మెగాస్టార్ “ఆచార్య” కి స్ట్రీమింగ్ పార్ట్నర్ లాక్..!

మెగాస్టార్ “ఆచార్య” కి స్ట్రీమింగ్ పార్ట్నర్ లాక్..!

Published on Apr 29, 2022 10:00 AM IST

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ సినిమా “ఆచార్య” ఈరోజే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ మెగా మాస్ మల్టీస్టారర్ ఫైనల్ గా ఈరోజు థియేటర్స్ లోకి వచ్చేసింది. అయితే ఈ భారీ సినిమా తాలూకా పోస్ట్ థియేట్రికల్ హక్కులు ఏ స్ట్రీమింగ్ సంస్థ కొనుగోలు చేసిందో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది.

మరి ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమేజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఇది వరకు దీనిపై అయితే రూమర్ ఉంది. ఇప్పుడు అది కన్ఫర్మ్ అయ్యిపోయింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించగా పూజా హెగ్డే చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. అలాగే మణిశర్మ సంగీతం అందివ్వగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు