మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రచ్చ’ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ భారీగా చిత్రీకరించినట్లు సమాచారం. ఈ సన్నివేశాలు హైదరాబాదులో చిత్రీకరించారు. 4 నిమిషాల సన్నివేశం కోసం 750 కి పైగా జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరించారు. ప్రముఖ తమిళ నటుడు పార్తీబన్ ఈ సన్నివేశాల్లో పాల్గొన్నారు. అలాగే సీనియర్ నటుడు నాజర్ కూడా ఈ సన్నివేశాల్లో పాల్గొన్నారు. రచ్చ చిత్రాన్ని సంపత్ నంది డైరెక్ట్ చేస్తుండగా మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ తేజ్ కి జోడీగా తమన్నా జంటగా నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఈ నెల 26న కర్నూలులో విడుదల కాబోతుంది.
రచ్చలో స్పెషల్ ఫ్లాష్ బ్యాక్
రచ్చలో స్పెషల్ ఫ్లాష్ బ్యాక్
Published on Feb 15, 2012 8:48 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : రత్నం – సిల్లీ యాక్షన్ ఎంటర్ టైనర్!
- బ్రేకింగ్ : “కల్కి 2898ఎడి” రిలీజ్ ఎదురు చూపులకి తెర పడింది..
- రవితేజ, అనుదీప్ ప్రాజెక్ట్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు చేసారా!?
- “ఇండియన్ 2” రిలీజ్ ముందు వింటేజ్ ట్రీట్ ప్లానింగ్?
- గోపీచంద్ “భీమా” హిందీ వెర్షన్.. ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో
- మాస్, యాక్షన్ హంగులతో అదిరిపోయిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీజర్
- సుధీర్ బాబు ‘హరోం హర’ రిలీజ్ డేట్ ఫిక్స్