పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు పూరి జగన్నాథ్ ల చిత్రం “కెమరా మాన్ గంగ తో రాంబాబు” చిత్ర చిత్రీకరణ జూన్ 8 నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకొని ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 18న విడుదల కానుంది. తమన్నా ఈ చిత్రంలో కథానాయికగా కనిపించనున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రం మీడియా మీద వ్యంగ్యాస్త్రం ఉండబోతుంది . చాలా రోజుల తరువాత పూరి మరియు పవన్ కళ్యాణ్ లు కలిసి పని చెయ్యటం మూలాన ఈ చిత్రం మీద ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. వీరు ఇద్దరు గతంలో “బద్రి”చిత్రం కోసం కలిసి పని చేశారు ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్తర్ అయ్యింది.
త్వరలో కెమరా ముందుకి “కెమరామాన్ గంగతో రాంబాబు”
త్వరలో కెమరా ముందుకి “కెమరామాన్ గంగతో రాంబాబు”
Published on May 17, 2012 3:50 AM IST
సంబంధిత సమాచారం
- ‘లక్కీ భాస్కర్’కి ఉన్న కాన్ఫిడెన్స్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కి లేదా?
- ‘ఓజి 2’ ట్విస్ట్.. ఇప్పటికీ ప్లాన్ ఆన్ లోనే?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కి త్రివిక్రమ్ స్టాంప్.. హిట్ గ్యారెంటీ!
- “ఇరుముడి” ట్రైలర్ పైనే అందరి కళ్ళు!
- వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు – సూర్య
- మరో ట్రాన్స్ఫార్మేషన్లోకి రామ్ చరణ్..?
- ప్రభాస్తో పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!
- చిరు లీక్స్.. ‘మెగా 158’ టైటిల్ ఇదేనా..?
- మ్యాడ్ హిట్ ‘డిసి’ కాంబినేషన్ మళ్ళీ..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్..!
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- ఓటిటి సమీక్ష: ‘సరికొత్తగా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘కొరటాల – బాలయ్య’ సినిమా పై కొత్త అప్ డేట్ ?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?


