
సందీప్ కిషన్ తరువాత చిత్ర చిత్రీకరణ నర్సీపట్నం లో మొదలయ్యింది. అన్ బోస్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు ఈ చిత్రాన్ని ఆనంద్ రంగ , శేషు రెడ్డి సంయుక్తంగా రాండమ్ థాట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. నిషా అగర్వాల్ ఈ చిత్రంలో కథానాయికగా కనిపించనుంది. అడ్వెంచర్ లవ్ స్టొరీ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. అచ్చు ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇదిలా ఉండగా సందీప్ కిషన్ ప్రస్తుతం “గుండెల్లో గోదారి” చిత్రం విడుదల కోసం వేచి చూస్తున్నారు. 1986 వరదల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో లక్ష్మి మంచు,తాప్సీ, ఆది ప్రధాన పాత్రలు పోషించారు. ఇది కాకుండా “డి ఫర్ దోపిడీ” మరియు తమిళంలో “యారుడా మహేష్” అన్న చిత్రాల విడుదల కోసం వేచి చూస్తున్నారు.
నర్సీపట్నంలో మొదలయిన సందీప్ కిషన్ చిత్రం
నర్సీపట్నంలో మొదలయిన సందీప్ కిషన్ చిత్రం
Published on Dec 14, 2012 12:45 PM IST
సంబంధిత సమాచారం
- తమిళ స్టార్ డైరెక్టర్తో వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ.. ఏ జోనర్లో అంటే..?
- జపాన్లో ‘మిరాయ్’ సెన్సేషన్.. రిలీజ్కు ముందే సాలిడ్ వసూళ్లు..!
- థియేటర్లలో మాస్ రాజా మాస్ ఎంటర్టైనర్ ‘మిరపకాయ్’.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..!
- ‘జైలర్ 2’ ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రోమో.. క్యాస్టింగ్పై మిక్సిడ్ కామెంట్స్..!
- ‘ఇరుముడి’ హిట్టు బొమ్మ కావాలంటే ఎంత రాబట్టాలో తెలుసా?
- ఇంటర్వ్యూ : సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ – ‘ఇరుముడి’ ట్రెండ్ సెట్టర్ అవుతుంది..!
- సూర్య నెక్స్ట్ మూవీలో అలాంటి పాత్రలో కనిపిస్తాడా..?
- ఉదయ్ కిరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. గ్రాండ్గా ‘నీ స్నేహం’ రీ-రిలీజ్!
- ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో సూర్య దీపావళి సినిమా!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రవితేజ ‘ఇరుముడి’ సెన్సార్ పూర్తి: సర్టిఫికెట్.. రన్టైమ్ డీటెయిల్స్!
- వీక్ డేస్ లో కూడా ఆగని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. స్ట్రాంగ్ బుకింగ్స్
- రూ.లక్ష బడ్జెట్.. రూ.20 కోట్ల వసూళ్లు: చెత్త సినిమా అంటూ ట్రోలింగ్.. థియేటర్లలో కలెక్షన్ల వర్షం!
- సాలిడ్ ఓపెనింగ్స్ దిశగా ‘ఇరుముడి’.. రవితేజ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ఎన్టీఆర్తో వెంకీ అట్లూరి కాంబినేషన్.. సెట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్..!
- ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్.. ‘గాడ్ ఆఫ్ వార్’తో పాటు మరో క్రేజీ టైటిల్..?
- మెగాస్టార్ బర్త్ డే బ్లాస్ట్.. 158వ సినిమా టైటిల్ టీజర్ కి ఊహించని ప్లానింగ్!
- డైరెక్టర్గా మారిన హీరో.. అయినా వదలని ఫ్లాప్ సెంటిమెంట్..!

