
లారెన్స్ విషయంలో నిర్మాతల మండలి ఒక నిర్ణయానికి వచ్చింది. “రెబల్” చిత్ర సమయంలో చెప్పిన దానికన్నా బడ్జెట్ పెంచేశారు అన్న అంశం మీద నిర్మాతలు జె.పుల్లారావు మరియు జె భగవాన్ లారెన్స్ మీద కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పొందడంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు నిర్మాతల మండలి ఈ కేసు నిమిత్తం లారెన్స్ ని 2.5 కోట్లను నిర్మాతలకు చెల్లించాలని ఆదేశించింది. లారెన్స్ ప్రస్తుతం పదిహేను కోట్ల జరిమాన తప్పించుకున్నందుకు ఆనందపడాలా దర్శకుడిగా తన ఉనికికి ప్రమాదం వచ్చిందని ఆనందపడాలా అన్న సందిగ్ధంలో పడ్డారు. ఎట్టకేలకు నిర్మాతల మండలి నుండి సాహసోపెతమయిన నిర్ణయం అని చెప్పాలి.
లారెన్స్ కి ఫైన్ వేసిన నిర్మాతల మండలి
లారెన్స్ కి ఫైన్ వేసిన నిర్మాతల మండలి
Published on Dec 16, 2012 5:41 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- విషాదం: నటి షావుకారు జానకి కన్నుమూత!
- పోల్: రవితేజ ‘ఇరుముడి’ గురించి మీరేమనుకుంటున్నారు?
- సమీక్ష: ‘అమీర్ లోగ్’ – కొన్ని చోట్ల మెప్పించే యూత్ ఎంటర్టైనర్
- ఇది రవితేజ పవర్..ఆల్ టైం రికార్డ్ తో దుమ్ము రేపుతున్న బుకింగ్స్!
- లోకేష్ కనకరాజ్ రికార్డ్.. మొదటి సినిమా తోనే 100 కోట్లు!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘జన నాయగన్’.. విజయ్ ఆఖరి సినిమా ఎందులో అంటే!
- ‘స్పిరిట్’లో కొరియన్ బాలయ్య.. అక్కడ మిస్ లీడ్ చేసారా?
- ఊరమాస్ రిపోర్ట్స్ తో మొదలైన ‘ఇరుముడి’ హవా!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘స్పిరిట్’లో కొరియన్ బాలయ్య.. అక్కడ మిస్ లీడ్ చేసారా?
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అజయ్ భూపతి లవ్ స్టోరీ “శ్రీనివాస మంగాపురం”
- తమిళ స్టార్ డైరెక్టర్తో వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ.. ఏ జోనర్లో అంటే..?
- టాలీవుడ్ పై మరోసారి బాలీవుడ్ స్టార్ దర్శకుడు అక్కసు.. ఎందుకిలా అయ్యాడు!
- జపాన్లో ‘మిరాయ్’ సెన్సేషన్.. రిలీజ్కు ముందే సాలిడ్ వసూళ్లు..!
- రవితేజ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ దిశగా ‘ఇరుముడి’!
- తెలంగాణ బాక్సాఫీస్ వద్ద సూర్య ర్యాంపేజ్.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తొలి వారంలోనే అరుదైన ఫీట్
- OTT: తెలుగుతో సహా 4 భాషల్లో విజయ్ ‘జననాయగన్’ ఓటీటీ ప్రీమియర్.. ఆగస్టు 21 నుంచే స్ట్రీమింగ్!

