
సందీప్ కిషన్ తరువాత చిత్ర చిత్రీకరణ నర్సీపట్నం లో మొదలయ్యింది. అన్ బోస్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు ఈ చిత్రాన్ని ఆనంద్ రంగ , శేషు రెడ్డి సంయుక్తంగా రాండమ్ థాట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. నిషా అగర్వాల్ ఈ చిత్రంలో కథానాయికగా కనిపించనుంది. అడ్వెంచర్ లవ్ స్టొరీ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. అచ్చు ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇదిలా ఉండగా సందీప్ కిషన్ ప్రస్తుతం “గుండెల్లో గోదారి” చిత్రం విడుదల కోసం వేచి చూస్తున్నారు. 1986 వరదల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో లక్ష్మి మంచు,తాప్సీ, ఆది ప్రధాన పాత్రలు పోషించారు. ఇది కాకుండా “డి ఫర్ దోపిడీ” మరియు తమిళంలో “యారుడా మహేష్” అన్న చిత్రాల విడుదల కోసం వేచి చూస్తున్నారు.
నర్సీపట్నంలో మొదలయిన సందీప్ కిషన్ చిత్రం
నర్సీపట్నంలో మొదలయిన సందీప్ కిషన్ చిత్రం
Published on Dec 14, 2012 12:45 PM IST
సంబంధిత సమాచారం
- టాలీవుడ్ పై మరోసారి బాలీవుడ్ స్టార్ దర్శకుడు అక్కసు.. ఎందుకిలా అయ్యాడు!
- OTT: తెలుగుతో సహా 4 భాషల్లో విజయ్ ‘జననాయగన్’ ఓటీటీ ప్రీమియర్.. ఆగస్టు 21 నుంచే స్ట్రీమింగ్!
- రవితేజ ‘ఇరుముడి’కి సాలిడ్ ఓపెనింగ్స్: హైదరాబాద్, వైజాగ్లలో హౌస్ఫుల్స్తో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు
- ట్రెండ్ సెట్టర్ రామ్ చరణ్.. తన వల్లే ఇలాంటి సినిమాలన్నీ!
- బుక్ మై షోలో ‘టాక్సిక్’కి వేరే లెవెల్ హైప్.. రియాలిటీలో మరి?
- యూఎస్ మార్కెట్ లో రికార్డు మైల్ స్టోన్ క్రాస్ చేసేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’
- రవితేజ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ దిశగా ‘ఇరుముడి’!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అజయ్ భూపతి లవ్ స్టోరీ “శ్రీనివాస మంగాపురం”
- తమిళ స్టార్ డైరెక్టర్తో వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ.. ఏ జోనర్లో అంటే..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- యూఎస్ మార్కెట్ లో మాస్ ర్యాంపేజ్ చూపిస్తున్న రవితేజ సినిమా!
- ‘టాక్సిక్’కి మన దగ్గర హైకులు అవసరమా?
- ఓటీటీలోకి ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ: ‘శ్రీనివాస మంగాపురం’ స్ట్రీమింగ్ వివరాలివే!
- షాకింగ్ బజ్: రజినీకి వ్యతిరేకంగా రామ్ పోతినేని?
- నైజాంలో తెరుచుకున్న ‘ఇరుముడి’ బుకింగ్స్.. ఫ్యాన్స్ ఇక రచ్చ రచ్చే
- ఇంటర్వ్యూ : దర్శకుడు శివ నిర్వాణ – ‘ఇరుముడి’ లాంటి నేపథ్యంలో ఇప్పటివరకు సినిమా రాలేదు..!
- ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. తనని వీడి వెళ్ళిపోయిన బఘీర!
- మహేష్ ‘వారణాసి’ ఆల్బమ్ పై బిగ్ క్లారిటీ!

