ఎట్టకేలకు శ్వేతా బసు ప్రసాద్ కు ఊరట

Shweta-Basu
ఇటీవలే వ్యభిచార నేరంక్రింద అరెస్ట్ అయ్యి పునారావాసకేంద్రంలో వుంటున్న ప్రముఖ నటి శ్వేతా బసు ప్రసాద్ కి కాసింత ఊరట లభించింది. పోలీసులు ఆమెను ఆ కేంద్రం నుండి విడుదల చేసారు. ఆమె తల్లి అభ్యర్ధన మేరకు నాంపల్లి కోర్ట్ ఈ విధమైన తీర్పుని జారీచేసింది

ఈ మధ్య శ్వేతా తల్లిగారు ఎర్రమంజిల్ కోర్ట్ లో పిటీషన్ పెట్టుకోగా ఆ కోర్ట్ తిరస్కరించింది. ఆరు నెలలు ఆమె పునరావాస కేంద్రంలో గడిపారు. శ్వేతా చాలా టాలెంట్ కలిగిన నటి. అతితక్కువ వయసులోనే సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోగలిగింది.అయితే కొత్తబంగారులోకం చిత్రం ఆమెకు మరిన్ని ఆఫర్లు తెచ్చిపెట్టినా వాటిని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యింది

Exit mobile version