కొత్త జంట శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న మా టి.వి సంస్థ

కొత్త జంట శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న మా టి.వి సంస్థ

Published on Apr 27, 2014 2:22 AM IST

kotha-janta
కొత్త జంట శాటిలైట్ హక్కులను మా టి.వి సంస్థ సొంతం చేసుకుంది. అల్లు శిరీష్, రెజినా హీరో హీరోయిన్స్. మారుతీ దర్శకుడు. అల్లు అరవింద్ నిర్మాత

సమాచారం ప్రకారం మంచి ధరకు ఈ సినిమాను మా టి.వి సంస్థ సొంతం చేసుకుందట. ఓవర్ సీస్ కూడా మంచి ధరకే అమ్ముడుపోవడం ఆనందకరం

ఈ సినిమా మే 1 న మనముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఆడియోకి మంచి స్పందన వస్తుంది

తాజా వార్తలు