ఎన్ .టి .ఆర్ మరియు శ్రీను వైట్ల లు కలిసి చేస్తున్న చిత్రం ఫిబ్రవరి 2 న ముహూర్తం పెట్టకొనున్నట్టు గతం లో సమాచారం కాని తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మార్చి 18 వ తేది ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ చిత్రానికి “యాక్షన్” అనే పేరు ని అనుకుంటున్నారు శీర్షిక “విత్ ఎంటర్ టైన్మెంట్” గా ఉండవచ్చు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ పూర్తిగా దమ్ము చిత్రం మీదే శ్రద్ద చూపిస్తున్నారు కావున ఈ చిత్రం ముహూర్తం ఆలస్యం అయ్యింది. ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్ కథానాయికగా చేస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు గోపీమోహన్ మరియు కోన వెంకట్ లు ఈ చిత్రానికి కథ మాటలు అందిస్తుండగా పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ మీద గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- థియేటర్/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!
- గ్లామరస్ కలెక్షన్ : సెన్సేషనల్ సమంత
- షారుఖ్ కంటే నాకు ఎక్కువ ఆఫర్ చేశారు.. పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ఎన్టీఆర్ స్టైలిష్ ఫైట్సే మెయిన్ హైలైట్
- ప్రభాస్ ని టార్గెట్ చేస్తున్న ఓ సెక్షన్ ఆఫ్ మీడియా!?
- కన్ఫర్మ్: నార్త్ లో మరోసారి “RRR” రోర్..
- ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్ రిలీజ్ అప్పుడేనా ?