మార్చి 18 న ముహూర్తం పెట్టుకోనున్న ఎన్.టి.ఆర్-శ్రీను వైట్ల చిత్రం

మార్చి 18 న ముహూర్తం పెట్టుకోనున్న ఎన్.టి.ఆర్-శ్రీను వైట్ల చిత్రం

Published on Jan 19, 2012 7:41 PM IST

ఎన్ .టి .ఆర్ మరియు శ్రీను వైట్ల లు కలిసి చేస్తున్న చిత్రం ఫిబ్రవరి 2 న ముహూర్తం పెట్టకొనున్నట్టు గతం లో సమాచారం కాని తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మార్చి 18 వ తేది ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ చిత్రానికి “యాక్షన్” అనే పేరు ని అనుకుంటున్నారు శీర్షిక “విత్ ఎంటర్ టైన్మెంట్” గా ఉండవచ్చు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ పూర్తిగా దమ్ము చిత్రం మీదే శ్రద్ద చూపిస్తున్నారు కావున ఈ చిత్రం ముహూర్తం ఆలస్యం అయ్యింది. ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్ కథానాయికగా చేస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు గోపీమోహన్ మరియు కోన వెంకట్ లు ఈ చిత్రానికి కథ మాటలు అందిస్తుండగా పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ మీద గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు