మాస్ మహారాజ రవితేజ మరియు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం ఈ నెల 17 న ప్రారంభం కానుంది. పూరి జగన్నాధ్ ఆఫీసులో ఈ చిత్ర ముహూర్తం పూజ కార్యక్రమాలు జరపనున్నట్లు సమాచారం. చిత్ర రెగ్యులర్ షూటింగ్ మార్చి 1 నుండి ప్రారంభమవుతుంది. సింగిల్ షెడ్యుల్లో చిత్రాన్ని పూర్తి చేయాలనీ దర్శకుడు భావిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్ధనున్నట్లు సమాచారం. రఘు కుంచె సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు.
17న పూరి – రవితేజల సినిమా ప్రారంభం
17న పూరి – రవితేజల సినిమా ప్రారంభం
Published on Feb 15, 2012 11:53 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- లేటెస్ట్.. “వీరమల్లు” అవైటెడ్ టీజర్ కి తేదీ, సమయం ఖరారు
- “ఆ ఒక్కటీ అడక్కు” కంటెంట్ అందరికీ కనెక్ట్ వుంది – స్టార్ రైటర్ అబ్బూరి రవి
- “సలార్ 2” మిగతా షూట్ కి ఆల్ సెట్!?
- టాక్.. “ఇండియన్ 2” ఆడియో లాంచ్ డేట్ ఖరారు?
- భారీ ధరకు “డబుల్ ఇస్మార్ట్” డిజిటల్ రైట్స్!?
- విషాదం : దర్శకుడు త్రినాథరావు నక్కిన కు పితృ వియోగం
- సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ప్రభాస్ “కల్కి” టీమ్!