మాస్ మహారాజ రవితేజ మరియు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం ఈ నెల 17 న ప్రారంభం కానుంది. పూరి జగన్నాధ్ ఆఫీసులో ఈ చిత్ర ముహూర్తం పూజ కార్యక్రమాలు జరపనున్నట్లు సమాచారం. చిత్ర రెగ్యులర్ షూటింగ్ మార్చి 1 నుండి ప్రారంభమవుతుంది. సింగిల్ షెడ్యుల్లో చిత్రాన్ని పూర్తి చేయాలనీ దర్శకుడు భావిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్ధనున్నట్లు సమాచారం. రఘు కుంచె సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు.
17న పూరి – రవితేజల సినిమా ప్రారంభం
17న పూరి – రవితేజల సినిమా ప్రారంభం
Published on Feb 15, 2012 11:53 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “జై హనుమాన్”.. అదిరే పోస్టర్ తో ప్రశాంత్ వర్మ గూస్ బంప్స్ ప్రామిస్
- మైండ్ బ్లాకింగ్ గా “మిరాయ్” టైటిల్ గ్లింప్స్.. మరోసారి సర్ప్రైజ్ చేయబోతున్న తేజ సజ్జ
- టాక్ : ఈసారి టార్గెట్ మిస్ అవ్వదంటున్న రౌడీ హీరో ?
- ఈ నాలుగు భారీ చిత్రాలను నార్త్ లో డిస్ట్రిబ్యూట్ చేయనున్న అనిల్ తడాని!
- ‘ది రాజా సాబ్’ : ఆ వార్తల్లో నిజం లేదట ?
- ఇస్మార్ట్ బ్యూటీతో ప్రభాస్ ఆటా పాట.!
- ఆ రికార్డు దిశగా దూసుకుపోతోన్న ‘టిల్లు స్క్వేర్’