శ్రుతి హాసన్ ఎట్టకేలకు తమిళ ప్రత్రికతో జరిపిన పోరాటం లో గెలిచారు. గత నెలలో ఈ తమిళ పత్రిక శ్రుతి హాసన్ మరియు ధనుష్ లకు సంబంధం ఉందని ప్రచురించారు ఈ విషయమై ధనుష్ మరియు ధనుష్ భార్య ఐశ్వర్య ఖండించారు శ్రుతి ఒక మెట్టు ఎక్కి ఆ పత్రిక మీద ఒక ఫిర్యాదు నమోదు చేసింది ఒక నెల తరువాత ఆ పత్రిక వారు శ్రుతి కి క్షమాపణలు చెప్పారు. ఈ విషయమై శ్రుతి ట్విట్టర్ లో ఈ విధంగా స్పందించారు “ఈరోజు నాకు చాలా ముఖ్యమయిన రోజు నా మేదేహ తప్పుడు కథనాలు ప్రచురించిన పత్రిక నాకు క్షమాపణలు చెప్పింది ఇప్పుడు అందరికి నిజం తెలిసి ఉంటుంది ” అని అన్నారు. ప్రస్తుతం శ్రుతి హసన్ హైదరాబాద్,చెన్నై మరియు ముంబై ల చుట్టూ తిరుగుతున్నారు. మరిన్ని తెలుగు చిత్రాలు చెయ్యటానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : “బాక్” – రొటీన్ హారర్ థ్రిల్లర్ !
- సమీక్ష : “ఆ ఒక్కటీ అడక్కు” – కొన్ని నవ్వుల కోసం మాత్రమే
- సమీక్ష : “శబరి” – ఆకట్టుకోని నాన్ ఎమోషనల్ థ్రిల్లర్
- సమీక్ష : “ప్రసన్నవదనం” – కొన్నిచోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ డ్రామా!
- మే 3న ఆహా లోకి క్రైమ్ థ్రిల్లర్ ‘అసురగురు’
- ఎక్స్ క్లూజివ్ : ఈ బయోపిక్ కి వినూత్న పాత్రలో నివేత థామస్
- “లవ్ టుడే” హీరో నెక్స్ట్ మూవీ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్!