శ్రుతి హాసన్ ఎట్టకేలకు తమిళ ప్రత్రికతో జరిపిన పోరాటం లో గెలిచారు. గత నెలలో ఈ తమిళ పత్రిక శ్రుతి హాసన్ మరియు ధనుష్ లకు సంబంధం ఉందని ప్రచురించారు ఈ విషయమై ధనుష్ మరియు ధనుష్ భార్య ఐశ్వర్య ఖండించారు శ్రుతి ఒక మెట్టు ఎక్కి ఆ పత్రిక మీద ఒక ఫిర్యాదు నమోదు చేసింది ఒక నెల తరువాత ఆ పత్రిక వారు శ్రుతి కి క్షమాపణలు చెప్పారు. ఈ విషయమై శ్రుతి ట్విట్టర్ లో ఈ విధంగా స్పందించారు “ఈరోజు నాకు చాలా ముఖ్యమయిన రోజు నా మేదేహ తప్పుడు కథనాలు ప్రచురించిన పత్రిక నాకు క్షమాపణలు చెప్పింది ఇప్పుడు అందరికి నిజం తెలిసి ఉంటుంది ” అని అన్నారు. ప్రస్తుతం శ్రుతి హసన్ హైదరాబాద్,చెన్నై మరియు ముంబై ల చుట్టూ తిరుగుతున్నారు. మరిన్ని తెలుగు చిత్రాలు చెయ్యటానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఇది మీకు తెలుసా? “పోకిరి” సినిమాకి మరో టైటిల్.. మహేష్ పేరు కూడా వేరే
- లేటెస్ట్ : SSMB 29 పై ఆసక్తికర విషయాలు వెల్లడించిన నిర్మాత ఎస్. గోపాల్ రెడ్డి
- సుదర్శన్ 35 ఎం ఎం థియేటర్ లో సందడి చేసిన నాచురల్ స్టార్ నాని
- క్రేజీ బజ్ : “శక్తి మాన్” లో రిషబ్ శెట్టికి పవర్ఫుల్ పాత్ర?
- కల్కి: అశ్వథ్థామ ఇంట్రో వీడియో పై సాయి ధరమ్ కామెంట్స్!
- అఫీషియల్ : నేడు ‘కల్కి 2898’ నుండి స్పెషల్ అప్ డేట్
- ఒకే నెలలో కమల్ ఫ్యాన్స్ కి డబుల్ భారీ ట్రీట్.?