యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘చిత్రం’ ప్రస్తుతం పోల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటుంది. పలు కీలకమైన సన్నివేశాలు మరియు ఒక పాట కూడా చిత్రీకరిస్తున్నారని సమాచారం. త్రిషా మరియు కార్తీక హీరోయిన్స్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా అలెగ్జాన్డర్ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్ రామారావు సమర్పిస్తుండగా ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోని ఉగాది రోజున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
పొల్లాచ్చిలో ఎన్టీఆర్ దమ్ము
పొల్లాచ్చిలో ఎన్టీఆర్ దమ్ము
Published on Feb 16, 2012 8:53 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : “బాక్” – రొటీన్ హారర్ థ్రిల్లర్ !
- సమీక్ష : “ఆ ఒక్కటీ అడక్కు” – కొన్ని నవ్వుల కోసం మాత్రమే
- సమీక్ష : “శబరి” – ఆకట్టుకోని నాన్ ఎమోషనల్ థ్రిల్లర్
- సమీక్ష : “ప్రసన్నవదనం” – కొన్నిచోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ డ్రామా!
- స్ట్రాంగ్ బజ్ : “వీరమల్లు” రిలీజ్ డేట్ ఇదేనా?
- “రాఖీ” లో ఎన్టీఆర్ చెప్పిన భారీ డైలాగ్ పై చిరు అలా అన్నారు – ప్రొడ్యూసర్ కే.ఎల్. నారాయణ
- “పంచాయత్” మూడో సీజన్ రిలీజ్ డేట్ ఫిక్స్!