నిప్పు చిత్రం లో “రేయ్” చిత్ర టీజర్ విడుదల కాబోతుంది. రవి తేజ మరియు దీక్ష ప్రధాన పాత్రలలో వస్తున్న చిత్రం “నిప్పు” ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు మరియు వై వి ఎస్ చౌదరి నిర్మించారు. “రేయ్” చిత్రానికి వై వి ఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. రేపు విడుదల కాబోతున్న నిప్పు చిత్రం తో పాటు ఈ చిత్ర టీజర్ ప్రదర్శించాబోతున్నారు. ఈ చిత్రం లో చిరంజీవి అల్లుడు సాయి ధరం తేజ్ కథానాయకుడు గా చేస్తుండగా శుబ్ర అయ్యప్ప మరియు శ్రద్ద దాస్ ప్రధాన పాత్రలలో చేస్తున్నారు చిత్రీకరణ దాదాపుగా పూర్తవ్వగా మిగిలిన భాగం హైదరాబాద్,అమెరికా ల లో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం జూన్ లో విడుదల కావచ్చు.
నిప్పుతో పాటు ప్రదర్శించబడుతున్న “రేయ్” టీజర్
నిప్పుతో పాటు ప్రదర్శించబడుతున్న “రేయ్” టీజర్
Published on Feb 16, 2012 8:58 PM IST
సంబంధిత సమాచారం
- ధనుష్ తో గొప్ప అనుబంధం ఉండేదట !
- ‘త్రిష’ పోస్ట్ కి కారణం విజయ్ మీద ప్రేమేనా ?
- నాకు నేనే ఆశ్చర్యపోయే పాత్ర ఇది – మృణాల్ ఠాకూర్
- హీరోగా దర్శకుడు.. దిల్ రాజు క్లారిటీ !
- శర్వానంద్ లో ఈ ఆకస్మిక మార్పుకి కారణం?
- ఆ డీఫ్ ఫేక్ ఫోటో పై జాన్వీ కపూర్ కామెంట్స్ !
- ‘వారణాసి’ రేస్ లోనే మరో హై బడ్జెట్ సినిమా?
- ప్రదీప్ రంగనాథన్ తెలుగు మార్కెట్.. దిల్ రాజుకు క్రెడిట్
- ఒక్క ఇండియా నుంచే ‘ధురంధర్ 2’ 1000 కోట్లు కొట్టేసిందా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘వారణాసి’ రేస్ లోనే మరో హై బడ్జెట్ సినిమా?
- ప్రదీప్ రంగనాథన్ తెలుగు మార్కెట్.. దిల్ రాజుకు క్రెడిట్
- “విశ్వంభర” మరింత ఆలస్యం!?
- ‘రామాయణ’ కోసం రెహమాన్ కి షాకింగ్ రెమ్యునరేషన్?
- ఫోటో మూమెంట్: తన లవ్ లైఫ్ అండ్ ఫ్యామిలీతో బెల్లంకొండ శ్రీనివాస్
- తన గ్లామ్ షోతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ‘డెకాయిట్’ బ్యూటీ!
- ‘రామాయణ’ రన్టైమ్ చెప్పేసిన రణ్బీర్ కపూర్.. ఎంతంటే..?
- మోక్షజ్ఞ మొదటి సినిమా పరిస్థితేంటి ?


