నిప్పు చిత్రం లో “రేయ్” చిత్ర టీజర్ విడుదల కాబోతుంది. రవి తేజ మరియు దీక్ష ప్రధాన పాత్రలలో వస్తున్న చిత్రం “నిప్పు” ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు మరియు వై వి ఎస్ చౌదరి నిర్మించారు. “రేయ్” చిత్రానికి వై వి ఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. రేపు విడుదల కాబోతున్న నిప్పు చిత్రం తో పాటు ఈ చిత్ర టీజర్ ప్రదర్శించాబోతున్నారు. ఈ చిత్రం లో చిరంజీవి అల్లుడు సాయి ధరం తేజ్ కథానాయకుడు గా చేస్తుండగా శుబ్ర అయ్యప్ప మరియు శ్రద్ద దాస్ ప్రధాన పాత్రలలో చేస్తున్నారు చిత్రీకరణ దాదాపుగా పూర్తవ్వగా మిగిలిన భాగం హైదరాబాద్,అమెరికా ల లో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం జూన్ లో విడుదల కావచ్చు.
నిప్పుతో పాటు ప్రదర్శించబడుతున్న “రేయ్” టీజర్
నిప్పుతో పాటు ప్రదర్శించబడుతున్న “రేయ్” టీజర్
Published on Feb 16, 2012 8:58 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : బైకర్ – రేసింగ్ ట్రాక్పై శర్వానంద్, రాజశేఖర్ల ఎమోషనల్ రైడ్
- సమీక్ష: రాకాస – డీసెంట్ గా సాగే కామెడీ హారర్ డ్రామా
- ఎన్టీఆర్-నీల్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన ధురంధర్ నటుడు.. ఎవరంటే..?
- పెద్ది’ రిలీజ్ విషయంలో మౌనం వీడని మేకర్స్..?
- అల్లు అర్జున్ కోసం రిస్క్ వద్దంటున్న అట్లీ.. అందుకే ఇలా..!
- రాకాస సర్ప్రైజ్.. సీక్వెల్ కూడా ఉందిగా..!
- ‘బైకర్’ రెస్పాన్స్.. రాజశేఖర్కు ప్రశంసల వెల్లువ..!
- నిశ్చితార్థం, పెళ్లి డేట్స్ ఫిక్స్ చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్
- సైరాభాను : ఇంట్రెస్టింగ్ టైటిల్తో రాబోతున్న ఆది సాయి కుమార్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : బైకర్ – రేసింగ్ ట్రాక్పై శర్వానంద్, రాజశేఖర్ల ఎమోషనల్ రైడ్
- సమీక్ష: రాకాస – డీసెంట్ గా సాగే కామెడీ హారర్ డ్రామా
- ఓటీటీ లోకి వచ్చేసిన ‘యుఫోరియా’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
- సమీక్ష : కార్మేని సెల్వం – అక్కడక్కడా మెప్పించే ఎమోషనల్ డ్రామా
- వీడియో : రామాయణం – రామ గ్లింప్స్ (రణబీర్ కపూర్, సాయి పల్లవి)
- అక్కినేని హీరోతో మారుతి నెక్స్ట్ మూవీ సెట్ అయ్యేనా..?
- అదిరిపోయిన ‘పెద్ది’ కొత్త పోస్టర్.. డైలమాలో ఫ్యాన్స్..!
- లేటెస్ట్ యూత్ఫుల్ డ్రామా ‘యూత్’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా..?


