దేవుడు చేసిన మనుషులు చిత్ర సంగీత విషయంలో రఘు కుంచె ఎటువంటి అవకాశాన్ని తీసుకోవదల్చుకోట్లేదు ఈ చిత్ర సంగీతాన్ని ఎలాగయినా భారీ విజయం సాధించేలా మలచాలని నిర్ణయించుకున్నట్టున్నారు.పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవి తేజ,ఇలియానా మరియు ప్రకాశ్ రాజ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రం కోసం ఈయన పలువురు ప్రముఖ గాయకులను ఈ చిత్రం కోసం పాడించారు. ఈ చిత్రంలో శ్రేయ ఘోషల్ పైన పాట అద్బుతంగా వచ్చిందని వినికిడి. రఘు కుంచె ఈ చిత్రానికి నేఫధ్య సంగీతం అందించడం కూడా మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మూడు పాటల చిత్రీకరణ కోసం రవి తేజ మరియు ఇలియానా ఇటలీ పయనమయ్యారు.ఈ చిత్ర ఆడియో జూన్ మొదటి వారం విడుదల కావచ్చు “దేవుడు చేసిన మనుషులు” చిత్రం జూలై లో విడుదల కానుంది.
దేవుడు చేసిన మనుషులు కోసం కష్టపడుతున్న రఘు కుంచె
దేవుడు చేసిన మనుషులు కోసం కష్టపడుతున్న రఘు కుంచె
Published on May 19, 2012 3:22 AM IST
సంబంధిత సమాచారం
- ‘లక్కీ భాస్కర్’కి ఉన్న కాన్ఫిడెన్స్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కి లేదా?
- ‘ఓజి 2’ ట్విస్ట్.. ఇప్పటికీ ప్లాన్ ఆన్ లోనే?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కి త్రివిక్రమ్ స్టాంప్.. హిట్ గ్యారెంటీ!
- “ఇరుముడి” ట్రైలర్ పైనే అందరి కళ్ళు!
- వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు – సూర్య
- మరో ట్రాన్స్ఫార్మేషన్లోకి రామ్ చరణ్..?
- ప్రభాస్తో పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!
- చిరు లీక్స్.. ‘మెగా 158’ టైటిల్ ఇదేనా..?
- మ్యాడ్ హిట్ ‘డిసి’ కాంబినేషన్ మళ్ళీ..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- అఫీషియల్: ఐమ్యాక్స్ వెర్షన్ కన్ఫర్మ్ చేసుకున్న ‘టాక్సిక్’.. గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం!
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!
- ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్కు టైమ్ ఫిక్స్.. పూనకాలు లోడింగ్..!
- వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు – సూర్య
- మెగా హీరోల వరుస హిట్లు.. మిగిలిపోయింది ఆ హీరో ఒక్కడే..!
- కిమ్స్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ భుజానికి సర్జరీ
- ఇంట్రెస్టింగ్ బజ్.. ‘జై హనుమాన్’లో ట్రెండింగ్ బ్యూటీ!?


