దేవుడు చేసిన మనుషులు చిత్ర సంగీత విషయంలో రఘు కుంచె ఎటువంటి అవకాశాన్ని తీసుకోవదల్చుకోట్లేదు ఈ చిత్ర సంగీతాన్ని ఎలాగయినా భారీ విజయం సాధించేలా మలచాలని నిర్ణయించుకున్నట్టున్నారు.పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవి తేజ,ఇలియానా మరియు ప్రకాశ్ రాజ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రం కోసం ఈయన పలువురు ప్రముఖ గాయకులను ఈ చిత్రం కోసం పాడించారు. ఈ చిత్రంలో శ్రేయ ఘోషల్ పైన పాట అద్బుతంగా వచ్చిందని వినికిడి. రఘు కుంచె ఈ చిత్రానికి నేఫధ్య సంగీతం అందించడం కూడా మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మూడు పాటల చిత్రీకరణ కోసం రవి తేజ మరియు ఇలియానా ఇటలీ పయనమయ్యారు.ఈ చిత్ర ఆడియో జూన్ మొదటి వారం విడుదల కావచ్చు “దేవుడు చేసిన మనుషులు” చిత్రం జూలై లో విడుదల కానుంది.
దేవుడు చేసిన మనుషులు కోసం కష్టపడుతున్న రఘు కుంచె
దేవుడు చేసిన మనుషులు కోసం కష్టపడుతున్న రఘు కుంచె
Published on May 19, 2012 3:22 AM IST
సంబంధిత సమాచారం
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కి త్రివిక్రమ్ స్టాంప్.. హిట్ గ్యారెంటీ!
- “ఇరుముడి” ట్రైలర్ పైనే అందరి కళ్ళు!
- వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు – సూర్య
- మరో ట్రాన్స్ఫార్మేషన్లోకి రామ్ చరణ్..?
- ప్రభాస్తో పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!
- చిరు లీక్స్.. ‘మెగా 158’ టైటిల్ ఇదేనా..?
- మ్యాడ్ హిట్ ‘డిసి’ కాంబినేషన్ మళ్ళీ..?
- ఇంటర్వ్యూ : దర్శకుడు ఎం.ఎస్.రాజు – ‘అగధ’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది..!
- చిరు బర్త్ డే ట్రీట్.. మెగా 158 టీజర్ అదిరిపోతుందట..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్..!
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- ఓటిటి సమీక్ష: ‘సరికొత్తగా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘కొరటాల – బాలయ్య’ సినిమా పై కొత్త అప్ డేట్ ?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?


