
నారా రోహిత్ మరియు నిత్యమీనన్ ప్రధాన పాత్రలలో వస్తున్న చిత్రం “ఒక్కడినే”. గులాబి మూవీస్ బ్యానర్ మీద సీవి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో “కథ” చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీనివాస్ రాగ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంకి కథే ప్రధాన బలమని నారా రోహిత్ మరియు నిత్య మీనన్ ఈ చిత్రంలో తమ నటనతో ప్రేక్షకులను అలరించనున్నారని నిర్మాత అన్నారు. ఈ చిత్రం ఆడియో ఈ నెల 14న విడుదల చేస్తారు. నవంబర్లో ఈ చిత్ర విడుదల ఉంటుంది. చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, సాయికుమార్, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కార్తిక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇదిలా ఉండగా నారా రోహిత్ ప్రస్తుతం “మద్రాసి” మరియు కార్తికేయ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు.
14న రానున్న నారా రోహిత్ ఒక్కడినే ఆడియో
14న రానున్న నారా రోహిత్ ఒక్కడినే ఆడియో
Published on Oct 4, 2012 2:10 AM IST
సంబంధిత సమాచారం
- ‘రామాయణ’ క్లైమాక్స్ పై క్రేజీ న్యూస్ !
- స్పెషల్ సాంగ్ కోసం మెగాస్టార్ స్టైలిష్ లుక్ !
- ‘గాడ్ ఆఫ్ వార్’ సరికొత్త వరల్డ్.. విఎఫ్ఎక్స్ పై ప్రత్యేక దృష్టి !
- ‘అఖిల్’ తదుపరి కథ పై కొత్త చర్చ !
- ‘జైలర్ 2’తో క్లాష్ నుంచి తప్పుకున్న ధనుష్.. కానీ హ్యాట్రిక్ హీరోతో రెడీ?
- ‘ఫౌజీ’ లేటెస్ట్ పోస్టర్ లో ఆ నటుడు.. మరో ఇంట్రెస్టింగ్ డీటెయిల్?
- వైరల్ వీడియో: కూతురి చేయి పట్టి కన్నీటి పర్యంతమైన బండ్ల గణేష్!
- ‘ఇరుముడి’ నుంచి అవైటెడ్ చార్ట్ బస్టర్ వచ్చేసింది.. రవితేజ మాస్ ఎనర్జీతో ట్రాన్స్
- ‘రామాయణ’ 4000 వేల కోట్ల బడ్జెట్ పై క్లారిటీ ఇచ్చిన యష్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- క్రేజీ కలయిక పై నెటిజన్ల ఆసక్తి !
- సమీక్ష: హుషార్ పిట్టలు – కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా సందేశం బాగుంది
- బాక్సాఫీస్ దగ్గర సంజయ్ విశ్వనాథ్ బ్యాటింగ్.. 2 రోజుల్లో సెంచరీ!
- ‘ఇరుముడి’ నుంచి అవైటెడ్ చార్ట్ బస్టర్ వచ్చేసింది.. రవితేజ మాస్ ఎనర్జీతో ట్రాన్స్
- కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పడే..!

