
రవితేజ మరియు ఇలియానా ఇద్దరు ఆశలు పెట్టుకున్న ‘దేవుడు చేసిన మనుషులు’ షూటింగ్ పూర్తి చేసుకుని పాటలో చిత్రీకరణలో బిజీగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా డబ్బింగ్ కార్యక్రమాలు శబ్దాలయ స్టుడియోలో జరుగుతున్నాయి. బ్రహ్మానందం మరియు సుబ్బరాజు మరికొందరు నటులు ఈ చిత్రం కోసం డబ్బింగ్ చెప్పడం పూర్తి చేసారు. ప్రస్తుతం రవితేజ, ఇలియానా ఇటలీలో ఈ చిత్రానికి సంభందించిన పాటల చిత్రీకరణ చేస్తున్నారు. గతంలో ‘ఎందుకే రమణమ్మ’ అంటూ పాట కంపోజ్ చేసి సంచలనం సృష్టించిన రఘు కుంచె ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జూన్ మొదటి ఈ చిత్ర ఆడియోని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
డబ్బింగ్ జరుపుకుంటున్న దేవుడు చేసిన మనుషులు
డబ్బింగ్ జరుపుకుంటున్న దేవుడు చేసిన మనుషులు
Published on May 26, 2012 10:43 PM IST
సంబంధిత సమాచారం
- మౌళీ ‘దొంగనా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్? లిటిల్ హార్ట్స్ సెంటిమెంటా?
- ‘విశ్వంభర’ ఊసే తీయని మెగాస్టార్.. క్లారిటీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!
- ‘లక్కీ భాస్కర్’కి ఉన్న కాన్ఫిడెన్స్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కి లేదా?
- ‘ఓజి 2’ ట్విస్ట్.. ఇప్పటికీ ప్లాన్ ఆన్ లోనే?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కి త్రివిక్రమ్ స్టాంప్.. హిట్ గ్యారెంటీ!
- “ఇరుముడి” ట్రైలర్ పైనే అందరి కళ్ళు!
- వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు – సూర్య
- మరో ట్రాన్స్ఫార్మేషన్లోకి రామ్ చరణ్..?
- ప్రభాస్తో పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- అఫీషియల్: ఐమ్యాక్స్ వెర్షన్ కన్ఫర్మ్ చేసుకున్న ‘టాక్సిక్’.. గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం!
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!
- ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్కు టైమ్ ఫిక్స్.. పూనకాలు లోడింగ్..!
- వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు – సూర్య
- మెగా హీరోల వరుస హిట్లు.. మిగిలిపోయింది ఆ హీరో ఒక్కడే..!
- కిమ్స్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ భుజానికి సర్జరీ
- ఇంట్రెస్టింగ్ బజ్.. ‘జై హనుమాన్’లో ట్రెండింగ్ బ్యూటీ!?

