‘రెడీ’, ‘దూకుడు’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు రచయిత గా పనిచేసిన గోపి మోహన్ దర్శకుడిగా మారనున్నాడు. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించగా, సునీల్ హీరోగా నటించనున్నట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ విషయాన్నీ గోపి మోహన్ తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా తెలిపాడు. ఈ సందర్బంగా అయన నిర్మాత అనిల్ సుంకరను పొగడ్తలతో ముంచెత్తాడు.
దర్శకుడిగా మారనున్న రచయిత గోపి మోహన్
దర్శకుడిగా మారనున్న రచయిత గోపి మోహన్
Published on Jun 1, 2014 5:00 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : వాలా 2 – ఆకట్టుకునే యూత్ ఫుల్ డ్రామా
- నితిన్ సరసన యంగ్ బ్యూటీ లాక్.. కెమిస్ట్రీ పైనే అందరి చూపులు..!
- బాలయ్య-కొరటాల మాస్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా..?
- ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
- తమిళనాడు ఎన్నికలు : ఓటు వేసేందుకు వెళ్లిన హీరోయిన్కు షాక్.. అసలేం జరిగిందంటే..?
- తలైవర్ 173 : అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ ఆయనే వచ్చాడా..?
- ‘ప్యారడైజ్’ కారణంగా క్రేజీ ఆఫర్స్ వదులుకున్న నాని..?
- మెగా 158లో మరో రూమర్కు చెక్.. ఆ యాక్టర్ నటించడం లేదట..!
- ‘విశ్వంభర’ రిలీజ్ క్లారిటీపై లేటెస్ట్ బజ్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మెట్రో స్టేషన్లో వెంకీ మామ యాక్షన్.. త్రివిక్రమ్ స్పీడు మామూలుగా లేదుగా..!
- ఓటీటీ : అక్కడ కూడా ‘యుఫోరియా’ స్ట్రీమింగ్ !
- ‘వారణాసి’ అక్కడి భారీ షెడ్యూల్ ఆగలేదా!
- ఎన్టీఆర్, నీల్ సెట్స్ నుంచి ఊహించని విజువల్ వైరల్.. ఫ్యాన్స్ మతిపోయింది
- బిటౌన్లో హాట్ టాపిక్గా ‘డాన్-3’ కోసం రణ్వీర్ స్టెప్..!
- AA23 : గ్లోబల్ ట్రీట్ ఖాయమంటున్న లోకేష్ అసిస్టెంట్
- ‘పెద్ది’ స్పెషల్ కోసం మరో బ్యూటీ.. ఆమె నిజంగానే స్పెషల్..!
- బుల్లితెరపై ధురంధర్ సునామీ.. ఎప్పుడు, ఎందులో అంటే..?


